ఒరిస్సా రాష్ట్రం బోలాంగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాహుల్ గాంధీ తో కలిసి బహిరంగ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

*జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ :జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ *

నిర్వహిస్తున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జిల్లా ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

128 – చింతల్ డివిజన్ పరిధిలో బి.అర్.ఎస్. పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు..

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 128 -చింతల్ డివిజన్ పరిధిలోని NLB నగర్ లో బి.ఆర్.ఎస్. పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మ రెడ్డి గెలుపు కొరకు కార్పొరేటర్ శ్రీమతి రషీదా మహ్మద్ రఫీ స్థానిక నాయకులతో కలిసి…

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు దంపతులకు మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంటరీ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశం

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. *సాక్షిత : *అనంతరం రాగిడి…

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటి పోలీస్ యాక్ట్ ఆంక్షలు

హోలీ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటి పోలీస్ యాక్ట్ ఆంక్షలు -పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హోలీ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం…

సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను

సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాగాలిగామని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ మునిసిపల్ డివిజన్ పరిధిలో రూ.47 లక్షల ఖర్చుతో వివిధ అభివృద్ది పనులను పద్మారావు గౌడ్…

కుల్సుం పుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం…

పురాణపుల్ కూడలి వద్ద మెయిన్ హోల్ క్లీన్ చేస్తున్న సమయంలో ఇద్దరు కూలీలు మృతి. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి ఉస్మానియాకు తరలించారు.

చలపల్లి మండల, రెవెన్యూ కార్యాలయం పరిధిలో స్పెషల్ డ్రైనేజి సబ్ డివిజన్ నూతన భవనాన్ని ప్రారంభించిన:- ఎమ్మెల్యే

చలపల్లి మండల, రెవెన్యూ కార్యాలయం పరిధిలో స్పెషల్ డ్రైనేజి సబ్ డివిజన్ నూతన భవనాన్ని ప్రారంభించిన:- ఎమ్మెల్యే సింహాద్రి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇంచార్జీ కడవకొల్లు అవనిగడ్డ నియోజకవర్గం , చల్లపల్లి మండల, రెవెన్యూ కార్యాలయ…

రాజీవ్ గృహకల్ప పరిధిలో శివాలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ట పూజా

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా రాజీవ్ గృహకల్ప పరిధిలో శివాలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 31,33వ డివిజన్ అధ్యక్షులు బిక్షపతి,…

You cannot copy content of this page