స్వాతంత్ర సమరంలో పాల్గొని దేశంలో అనేక సంస్కరణలను చేపట్టిన మహా యోధుడు బాబు జగ్జీవన్ రాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

129 -సూరారం డివిజన్ సూరారం మెయిన్ రోడ్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ & బాబు జగ్జీవన్ రాం భవన్ లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపం: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్:గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరా బాద్‌లోని హోటల్‌ ఐటీసీ కాకతీయలో సీఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రారియల్‌ ఎస్టేట్‌ సదస్సులో మాట్లాడారు. రాష్ట్ర ప్రగతే తమ విజన్‌ అన్నారు. 3 దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం ఎంతో…

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా బాధ్యతలను చేపట్టిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్

జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు, విధులను నిర్వహించడానికి గ్రంథాలయ చైర్మెన్ గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పదవీ భాధ్యతలు చేపట్టానని , ఈ…

గద్వాల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు

గద్వాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్నా తహసీల్దార్ బి. నరేందర్ ఇటీక్యాల కు బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా కార్యాలయ సిబ్బంది ఇద్దరు తహసీల్దార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజోలి తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ, డిటిలు…

కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో ఈరోజు *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా డివిజన్ పరిధిలోని రామారావు నగర్, ఆర్కే సొసైటీ ఇండోర్ షటిల్ కోర్ట్ స్టేడియం, పర్వత్ నగర్ మినీ…

సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్..

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో స్పీకర్‌‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆశీను లయ్యారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు సీఎం రేవంత్‌…

గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి BRS పార్టీ

బేగంపేట డివిజన్ లోని దేవిడి, తబేలా, వికార్ నగర్, భగవంతా పూర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగునా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంత్రికి నుదుటన కుంకుమ తిలకం దిద్ది మంగళ హారతులు పట్టారు. ఈ…

మేడి గడ్డలో కాపరు డ్యామ్ నిర్మాణ పనులను చేపట్టిన L&T సంస్థ

తెలంగాణలో ఎన్నికలవేళ బిఆర్ఎస్ పార్టీకి తీరని కళంకం తెచ్చిపెట్టిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగడానికి ఉత్పన్నమైన ఆంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు నీటిపారుదల శాఖ నిపుణులు దృష్టి సారించారు. కాపర్‌ డ్యాం నిర్మించి పిల్లర్ల అడుగుభాగం బలహీన పడేందుకు దోహదం చేసిన…

ఆల్విన్ కాలనీలో ప్రచారం చేపట్టిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరేకపూడి గాంధీ ని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ తరపునుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డివిజన్ పరిధిలోని…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE