సూర్యాపేట పట్టణంలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ఠ చర్యలు.

నీటిని పొదుపుగా వాడాలి. పోలింగ్ కేంద్రాల పరిశీలన – జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్. …….. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: త్రాగునీటికి నిధుల కొరత ఉండదని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని బతుకమ్మ చౌరస్తా…

ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరు కాని వారిపై కఠిన చర్యలు

షోకాజ్ నోటీసులు స్వీకరించిన 38 మంది ఓపిఓ లకు విచారణ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ………. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: మధ్యాహ్నం సూర్యాపేట కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఈ నేల ఆరవ తేదీన నిర్వహించిన శిక్షణ…

సామజిక మాధ్యమాలలో పోస్టులు పెడితే కఠిన చర్యలు.

సామజిక మాధ్యమాలలో పోస్టులు పెడితే కఠిన చర్యలు. -సోషల్ మీడియా వేదికగా విద్వేషకర,రెచ్చగొట్టే,అనుచిత పోస్టులపై నిఘా -మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షణ ….పోలీస్ కమిషనర్ సునీల్ దత్. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత లోకసభ సాదారణ ఎన్నికల నియమావళి…

నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి

-ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్… ….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజక…

గంజాయి, కల్తీకల్లు, అల్ట్రాజోలం, డైజోఫార్మ్ అమ్మితే కఠిన చర్యలు

గంజాయి, కల్తీకల్లు, అల్ట్రాజోలం, డైజోఫార్మ్ అమ్మితే కఠిన చర్యలు: సిఐ వీరబాబు గౌడ్ శంకర్‌పల్లి: గంజాయి, కల్తీకల్లు, అల్ట్రాజోలం, డైజోఫార్మ్ ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని మోకిల సిఐ వీరబాబు గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ…

త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలి.

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఉభయ ఖమ్మం జిల్లాల త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, ప్రభుత్వ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ సమావేశ…

ప్రైవేట్ కాంటాలు తెరిస్తే చర్యలు తప్పవు – సీఎస్ హెచ్చరిక

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం సర్కారు సన్నద్ధమైంది ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు నాలుగైదు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రారంభమౌతాయని ఆమె తెలిపారు ఇప్పటికే ప్రారంభమైన పలు…

త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, చింతకాని మండలంలోని గాంధీనగర్, పందిళ్లపల్లి, జగన్నాధపురం, నామవరం, తిరుమలపురం, నర్సింహాపురం, లచ్చగూడెం గ్రామాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరాపై అధికారులను అడిగి…

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భూ రక్షణా బృందాలతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విలువైన…

త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలి-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మిట్టపల్లి, మల్సూర్ తాండ గ్రామాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో…

You cannot copy content of this page