ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరు కాని వారిపై కఠిన చర్యలు

Spread the love

షోకాజ్ నోటీసులు స్వీకరించిన 38 మంది ఓపిఓ లకు విచారణ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

……….

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: మధ్యాహ్నం సూర్యాపేట కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఈ నేల ఆరవ తేదీన నిర్వహించిన శిక్షణ తరగతులకు హజరుకాని 38 మందిని కలెక్టర్ వారి వివరణ స్వీకరించారు. దానిలో కొంతమంది విధులకు హాజరు అవుతామని తెలిపారు. ఏ కారణం లేకుండా రాని వారిపై సివిల్ ,క్రిమినల్ కేసులు అలాగే అట్టి వారి పేర్లను ఎలక్షన్ కమిషన్ కు పంపబడతాయని సెక్షన్ 28 ప్రకారం వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Related Posts

You cannot copy content of this page