ఖమ్మం బార్ అసోసియేషన్ కు గత నెల లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం పట్టణం నకు చెందిన నేరెళ్ళ శ్రీనివాసరావు బారి మెజారిటీ తో గెలుపొందారు. గత నెల లో జరిగిన ఎన్నికల లో మొత్తం ఓటర్ లు 946 గాను…
అన్ని జిల్లా కేంద్రాలలో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి: టీఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
అన్ని జిల్లా కేంద్రాలలో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి: టీఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి,రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర
మెదక్ పురపాలిక బడ్జెట్ సమావేశం అధ్యక్షుడు చంద్రపాల్ అధ్యక్షతన పుర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్రావు, అదనపు పాలనాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అధ్యక్షుడు చంద్రపాల్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.50.91 కోట్ల అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించారు.…
హైదరాబాద్ లో కర్ణాటక పిసిసి అధ్యక్షుడు మరియు కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డి.కె శివకుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ డిప్యూటీ సీఎం తాటికొoడ రాజయ్య
వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అంతేకాకుండా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. జగన్ సిద్ధమా అంటున్నాడు. చంద్రబాబు కుర్చీలు ఎత్తమంటున్నాడని మండిపడ్డారు. టీడీపీ-జనసేన, వైసీపీలు బీజేపీ…
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ని పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * : సాక్షిత : వినుకొండ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం టిడిపి గుండాలు చేసిన…
కామారెడ్డి నుంచి సిరిసిల్లకు రోడ్డుమార్గాన వెళుతుండగా చెక్ పోస్టు వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులుసహకరించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
బి సి వై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా బి ఫామ్ తీసుకుంటున్న ఓరుగంటి వెంకటేశ్వర్లు మేడ్చల్ లో బి సి వై పార్టీ గెలుపు ఖాయం… బి సి వై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్…
బీజేపీలో చేరిన జీడిమెట్ల డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు శ్యామ్ కిరణ్ రెడ్డి & వారి బృందం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బీఆర్ఎస్ పార్టీ జీడిమెట్ల 132 డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడు శ్యామ్ కిరణ్ రెడ్డి మరియు వారి బృందంతో కుత్బుల్లాపూర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి…