సమన్వయంతో గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో ఉదయం 07:00…
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి దసరా శుభాకాంక్షలు…సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యమకారులు, ప్రజలు తెరాస కుటుంబ సభ్యులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.…
మాదారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా చత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది దువగుంట గ్రామంలో గాంధీ విగ్రహానికి…
మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం◆చండూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు◆శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల◆నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ఘట్టం◆14వ తేదీ వరకు నామినేషన్లను◆15న నామినేషన్ల పరిశీలన◆17న నామినేషన్ల ఉపసంహరణ◆నవంబరు 3న పోలింగ్,6వ తేదీన కౌంటింగ్ నల్లగొండ జిల్లా:కేంద్ర…
7 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా గత 7 రోజుల్లో రూ. 1,100 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాలు తెలిపాయి. అక్టోబర్ 2, అక్టోబర్ 5న 2 రోజులు…
నేడు ఆ 6 జిల్లాలో భారీ వర్షాలు..! హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం విదితమే. గురువారం రోజు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. ఇక హైదరాబాద్ నగరంలో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో…
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు… సాక్షిత : మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, అభిమానులు, ప్రజలు షాపుర్ నగర్…
వికారాబాద్ జిల్లా ధారురు మండలం నాగారం వద్ద వాగులో కారు గల్లంతు.. చెట్టు సహాయంతో బయట పడ్డ కారులో ఉన్న కుటుంబ సభ్యులు…. వికారాబాద్: జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నయీ వరద ప్రవాహ వేగాన్ని…
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ PJR నగర్ చౌరస్తాలో లో దసరా పర్వదినం ను పురస్కరించుకొని జరిగిన రావణ దహనం కార్యక్రమంలో స్థానిక గౌరవ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్…
సాక్షిత : దసరా పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో తెరాస నాయకులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది.…