125 – గాజుల రామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, చంద్ర బోస్ నగర్, రోడా మేస్త్రీ నగర్ – బి, ఎన్టీఆర్ నగర్ – బి, బేకరి గడ్డ, శ్రీరామ్ నగర్ – A,B, ఎన్టీఆర్ నగర్ – ఏ,…
ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపెట్టాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత : ఐ డి పి ఎల్ నుండి గండిమైసమ్మ వైపు నడిపించే ఆటో డ్రైవర్ల సమావేశం నేడు ఐడీపీఎల్ ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్…
రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిర్వహించిన ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై సీఎం ప్రసంగించారు. అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్వేర్ సేవలకు హైదరాబాద్ రాజధాని అని అన్నారు.…
ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు.గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించివైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని వీరభద్రం సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి సందర్భంగా మూసాపేట్ డివిజన్ మోతీనగర్ లో గల వారి విగ్రహానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు మూసాపేట్ మాజీ…
వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజా రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక నేడు హైదరాబాద్లో జరుగనుంది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ మహోత్సవానికి వేదికైంది. సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ మంగళకార్యానికి వైఎస్ షర్మిల…
వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం..లింగం పేట్ మండలంముంబోజి పెట్ గ్రామంలో“ప్రధానమంత్రి వికసిత్ భారత్ సంకల్పయాత్ర స్క్రీన్ బండి ద్వారా కేంద్ర ప్రభుత్వ…
బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవు తోంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, లోక్సభ నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలను…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” మోమిన్ పేట్ మండలం కేసారం గ్రామంలో BRS పార్టీ యువనాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు,…
మైత్రి క్లబ్ 34వ సం.. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు పట్టణము యందు మైత్రి క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సార్ గ్రూప్ ఆఫ్ కంపెనీ…