చెన్నూర్ ఎమ్మెల్యేగా భారీ మోజార్టీతో వివేక్ వెంకటస్వామి గెలుపొంది తొలిసారిగా చెన్నూరు పట్టణం, జైపూర్, భీమారం మండల కేంద్రాలకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ లీడర్లు, శ్రేణులు, అభిమానులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. చెన్నూరు పట్టణంలోని పద్మశాలినగర్ నుంచి బస్టాండ్ మీదుగా…
కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు మూడోసారి అత్యంత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు…
రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాచలం BRS ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు!
రేవంత్ రెడ్డి వెంట వెళ్లిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్ర గవర్నర్ ని కలిసిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే శివ కుమార్, మాణిక్…
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించటంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుంది? అనే అంశాలపై జోరుగా ఊహాగానా లు, చర్చలు…
ఖమ్మం జిల్లా :పొంగులేటి చేసిన శపథాన్ని నెరవేర్చుకుని తన సత్తా ఏంటో చూపించారు. ఏకంగా కేసీఆర్ సర్కార్ కు సవాల్ విసిరి తనమాట నెగ్గించుకున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కేటాయించ కపోవడం.. సొంత పార్టీలోనే అణిచివేతకు గురి కావడంతో అసహనంగా…
నల్గొండ జిల్లానల్గొండ జిల్లాలో తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ దగ్గర బస్సు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 38…
హైదరాబాద్:తెలంగాణలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్, కేసీఆర్పై కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. గతంలో గులాబీ బాస్ తమపై చేసిన విమర్శలకు గెలుపుతో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తు్న్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుండి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మాజీ…
హ్యాట్రిక్ ఎమ్మెల్యేకుశుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు కొంపల్లిలో ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసిన డిప్యూటీ మేయర్ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్లు సురేష్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA గా అఖండ మెజారిటీతో విజయం సాధించిన కేపీ.వివేకానంద ని మేడ్చల్ జిల్లా గ్రంధాలయం శాఖ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ మరియు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 30 మంది వేద పండితులు…