డ్రైవింగ్ పరీక్షకు హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ.

ఆంధ్రప్రదేశ్ రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా పిఎస్ ప్రద్యుమ్న గన్నవరంలోని డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ నందు డ్రైవింగ్ పరీక్ష కు హాజరైనారు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిమిత్తం ఈ పరీక్షకు వారు హాజరైనారు అనంతరం డ్రైవింగ్…

Live : Ms Bangaru Shruthi, State General Secretary ,Shri S Kumar Koppu, Basha will address the media

Live : Ms Bangaru Shruthi, State General Secretary ,Shri S Kumar Koppu, Basha will address the media

Live : YSRCP General Secretary & Govt.Advisor Public Affairs Sri Sajjala Ramakrishna Reddy pressmeet

Live : YSRCP General Secretary & Govt.Advisor Public Affairs Sri Sajjala Ramakrishna Reddy pressmeet

జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్

Chief Secretary to State Government video conference with District Collectors జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జి.ఓ నెం.58, 59 క్రింద…

జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంస రాజ్ కి వై.శ్రీధర్ సన్మానం.

Y. Sridhar honor to Hamsa Raj, Chairman of the National BC Commission. సాక్షిత : రంగరెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన హంసరాజ్ గంగారాం అహిర్ కి…

కొనొకార్పస్ చెట్లను తొలగించండి గుంజపడుగు కార్యదర్శి కి వినతిపత్రం

Remove conocarpus trees Petition to the secretary of Gunjapadu కొనొకార్పస్ చెట్లను తొలగించండి గుంజపడుగు కార్యదర్శి కి వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు సాక్షిత పెద్దపల్లి జిల్లా బ్యూరోపెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం లో తెలంగాణ…

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్‌ అరమణే

Giridhar Aramane is the new Chief Secretary of Andhra Pradesh Government ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్‌ అరమణే అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్‌ అరమణే పేరు తెరపైకి వచ్చింది. 1988…

గాంధీ భవన్ లో ఎఐసిసి ఇంచార్జ్ సెక్రటరీ

AICC In-charge Secretary at Gandhi Bhavan సాక్షిత : గాంధీ భవన్ లో ఎఐసిసి ఇంచార్జ్ సెక్రటరీ నదీమ్ జావేద్ మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి ,పబ్లిసిటీ కమిటి చైర్మన్ దామోదర రాజనర్సింహ అధ్యక్షతన రాహుల్ గాంధీ చేపట్టిన భారత్…

ఎసిబి వలలో సచివాలయ కార్యదర్శి

ఎసిబి వలలో సచివాలయ కార్యదర్శి గుంటూరు: గ్రామ సచివాలయాలు ఏర్పడిన తరువాత సచివాలయంలో జిల్లాలో తొలిగా ఎసిబి అధికారులు దాడులు జరిగాయి. గుంటూరు ఏటి అగ్రహారంలో 89వ వార్డు సచివాలయంలో నాగభూషణం ఒక వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా…

టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి లోహిత్

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ అన్ స్టాపబుల్ షోలో నిజాలు చెప్పినందుకా ఎన్టీఆర్ కుటుంబంపై దుర్భాషలు ఆనాడు ఏం జరిగిందో ప్రజల ముందు పెట్టారు కదా కొడాలి నాని చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది తట్టుకోలేకే బాలకృష్ణ, చంద్రబాబుపై మళ్ళీ…

You cannot copy content of this page