అర్హులైన పేదలకి ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలి – జిట్ట నగేష్

చిట్యాల సాక్షిత ప్రతినిధి అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్, వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ అవిశెట్టి శంకరయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల లో…

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్

Gokul Plots under Madapur Division మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ , మాతృ శ్రీ నగర్, శిల్ప పార్క్,చంద్రనాయక్ తండా, అయ్యప్ప సొసైటీ కాలనీ లలో రూ.4 కోట్ల 58 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయం తో…

గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు…

You cannot copy content of this page