భాగ్యలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్యవతి రాథోడ్ ప్రారంభించారు

Bhagyalakshmi Grain Buying Center was inaugurated by Satyavati Rathod. సాక్షిత : మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం, బంగారు చెలిమి తండా గ్రామంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ – సెర్ప్(ఐ కె సి) ఆధ్వర్యంలో నిర్వహించిన భాగ్యలక్ష్మి ధాన్యం…

భారత్ జోడో యాత్ర లో భాగంగా మహబూబ్ నగర్

Mahbub Nagar as part of Bharat Jodo Yatra రాహుల్ గాంధీ చెప్పట్టిన కన్యాకుమారీ నుంచి కాశ్మీర్ వరకు సాగుతున్న భారత్ జోడో యాత్ర లో భాగంగా మహబూబ్ నగర్ లో సాగుతున్న జోడో యాత్ర రాహుల్ గాంధీ తో…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ భారత్ జోడో యాత్ర

Congress leader Rahul Bharat Jodo Yatra కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాక్తల్ నుండి విజయవంతంగా కొనసాగుతున్న, భారత్ జోడో యాత్ర ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తో తెలంగాణ…

జూరాలకు భారీ వరద.. 32 గేట్లు ఎత్తివేత

జూరాలకు భారీ వరద.. 32 గేట్లు ఎత్తివేత మహబూబ్‌నగర్‌: జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు 1.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 32 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు నుంచి 1.56…

కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం

కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదింటి అడ బిడ్డలకు కెసిఆర్ వరం..ఎమ్మెల్యే . కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం వాంకిడి:- రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు…

జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ

సాక్షిత : మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ లోని జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల సంధర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో కలిసి ఉత్తమ పార్లమెంటరీయన్ దివంగత సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణకు హాజరైన రాష్ట్ర…

చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది

చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుందిఆడపిల్లలు బాగా కష్టపడి చదవాలి సాక్షిత : మహబూబ్ నగర్ పట్టణంలో గిరిజనుల అభివృద్ధి కోసం 15 కోట్ల 65 లక్షలతో వివిధ విద్యాసంస్థల నిర్మాణం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడిచదువుకుంటేనే…

You cannot copy content of this page