లబ్ధిదారులకు అలెర్ట్.. ఈ సారి 1వ తేదీన పింఛన్ రాదు

వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే అని…

ఆరేళ్ల వయసు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్..

రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ లేఖ.. 2024-25 నుంచి అమలు చేయాలన్న కేంద్రం.. నూతన విద్యావిధానం, విద్యాహక్కు చట్టంలోని ప్రొవిజన్స్‌ ప్రకారమే ఈ నిర్ణయం-కేంద్ర విద్యాశాఖ

గాగిల్లాపూర్ లోని 1వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని గాగిల్లాపూర్ 1వార్డులోని జగన్ వెంచర్ లో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ కుంటి అరుణ నాగరాజు తో కలిసి ప్రారంభించిన…

గాగిల్లాపూర్ లోని 1వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని గాగిల్లాపూర్ 1వార్డులోని జగన్ వెంచర్ లో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ కుంటి అరుణ నాగరాజు తో కలిసి ప్రారంభించిన…

శ్రీకాళహస్తి పట్టణం 1వ వార్డు(VM పల్లి) నుండి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి

సాక్షిత : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను – MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .శ్రీకాళహస్తి పట్టణం 1వ వార్డు(VM పల్లి) నుండి ఎమ్మెల్సీ…

You cannot copy content of this page