శ్రీకాళహస్తి పట్టణం 1వ వార్డు(VM పల్లి) నుండి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి

Spread the love

సాక్షిత : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను – MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .
శ్రీకాళహస్తి పట్టణం 1వ వార్డు(VM పల్లి) నుండి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,జగనన్న బలపరిచిన శ్యాంప్రసాద్ రెడ్డిని గెలుపోవచ్చుకోవడం ద్వారా పట్టభద్రుల వానిని శాసనమండలంలో వినిపించవచ్చని సూచించారు.అలాగే ప్రతి ఒక్కరికి బ్యాలెట్ నమూనా పత్రాలతో ఓటింగ్ విధానం పై అవగాహన కల్పించాలని సూచించారు.బ్యాలెట్ నమూనా,ఓటు వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్ధానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మాజీ ఆప్కో డైరెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ మిద్దెల హరి,లోకేష్ యాదవ్, పగడాల రాజు,పసల రమణయ్యా,పసల రామచంద్రయ్య,పసల సురేష్,పసల సుమతి,పసల కుమారస్వామి,పసల కృష్ణయ్య,పసల భార్గవ్, కయ్యురి విజయ్,వసంత,సునీల్,పసల రవి,పూల కృష్ణయ్య,పంతులు,కంట ఉదయ్ కుమార్, సెన్నిరు కుప్పం శేఖర్,ఋషెంద్ర మని,పులి రామచంద్ర,చిట్టి వెలుజయ గోపాల్,సళ్ళ జయరమయ్యా,మధు రెడ్డి,శ్రీవారి సురేష్,కంచి గురవయ్య,పఠాన్ ఫరీద్,మురళీ యాదవ్,షర్మిల టాగోర్,భారతి, సోము, సుధాకర్, జగదీశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page