ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్‌ డే అమలు చేయాలన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్నారు.

బీఏసీ సమావేశం నుంచి బయటకు వచ్చిన హరీశ్‌రావు

అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం భేటీ జరుగుతోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో శాసనసభ పని దినాలను ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండా ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు, అది కూడా…

ఓటమి శాశ్వతం కాదు.. కష్టపడితే గెలుపు మనదే : హరీశ్‌రావు

ఒటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్‌ఎస్‌కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు.ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్‌ పాలన కొనసాగించాలని సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి…

ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు విచారకరమని మంత్రి హరీశ్‌రావు

సాక్షితహైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు విచారకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించైనా ఆమె చెప్పారా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘ఉస్మానియా ఆస్పత్రి కొత్త…

సిద్దిపేటలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు

సాక్షితసిద్దిపేట: సిద్దిపేట బిడ్డలకు సిద్ధిపేటలోనే ఉద్యోగాలు చేసే అవకాశం రావడం సంతోషం అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట…

ఉద్యోగుల ప‌దోన్న‌తుల‌కు ప్ర‌భుత్వం సిద్ధం : మంత్రి హ‌రీశ్‌రావు

Government is ready for employee promotions: Minister Harish Rao ఉద్యోగుల ప‌దోన్న‌తుల‌కు ప్ర‌భుత్వం సిద్ధం : మంత్రి హ‌రీశ్‌రావు హైద‌రాబాద్ : ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నది అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.…

You cannot copy content of this page