నేతి వెంకన్న స్వామి సన్నిధిలో మంత్రి అంబటి

నేతి వెంకన్న స్వామి సన్నిధిలో మంత్రి అంబటి రెండవ శనివారం తిరుణాల మహోత్సవములో స్వామివారికి భక్తుల జననీరాజనం రాజుపాలెం రాజుపాలెం మండలం దేవరం పాడు గ్రామంలో స్వయంభువుగా వెలిసిన నేతి వెంకన్న స్వామి ఆలయ రెండవ శనివారం తిరుణాల వేడుకలు ,…

పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ…

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్రంRP&RD కమిషనర్ అనిత రామచంద్రన్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్రంRP&RD కమిషనర్ అనిత రామచంద్రన్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారిని ఆలయ పి.ఆర్.ఓ రవి స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర…

శ్రీ ఆంజనేయ స్వామి కోదండ రామస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు

నంద్యాల న్యాయం న్యూస్ మార్చి 20 రిపోర్టర్ సీఎం నాగేంద్ర…. నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ లో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి దేవస్థానం నందు 20-3-2024. వ తేదీన హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగినది ఈ లెక్కింపు కార్యక్రమం…

రొంపిచర్ల మండలం విప్పర్ల శివారు (బెహరావారి పాలెం) గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ,గ్రామ నాయకులు,రొంపిచర్ల మండల నాయకులు పాల్గొన్నారు

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్న మార్గమధ్యలో నోరులేని మూగజీవులకు అరటిపండ్లు వేస్తున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కేసముద్రం మండల కేంద్రం తాళ్ళపూసపెళ్లి గ్రామంలో స్వయంభు వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి

కేసముద్రం మండల కేంద్రం తాళ్ళపూసపెళ్లి గ్రామంలో స్వయంభు వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ యొక్క స్వయంభు తెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుడిని అభివృద్ధి చేసే విధంగా…

ధర్మపురి శ్రీ లక్ష‍్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష‍్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం విజయవాడమాస్టర్ ప్లాన్

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

ఊట్ల మల్లన్న స్వామి జాతర మహోత్సవం

ఊట్ల మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో గల మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిన్నారం ఎంపీపీ…

You cannot copy content of this page