ఎలిగేడు మండలం, రాములపల్లి గ్రామంలో MGNREGS ₹12 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీ. సీ. రోడ్ల

ఎలిగేడు మండలం, రాములపల్లి గ్రామంలో MGNREGS ₹12 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీ. సీ. రోడ్లకు శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ రాములపల్లి గ్రామంలో MGNREGS…

ఒంగోలు సభ లో సీ ఎం జగన్

విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే పూర్తి హక్కు. ఉచితంగా రిజిస్టేషన్ చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ. పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నాం . కార్పోరేట్ బడులకు పోటీగా సమూల అడుగులు వేశాం. 8వ తరగతి…
Whatsapp Image 2023 10 16 At 4.18.10 Pm

భారీ ఆధిక్యతతో తమ విజయం ఖాయం, సీ ఎం గా కెసిఆర్ ఎన్నిక కావడం తధ్యం

భారీ ఆధిక్యతతో తమ విజయం ఖాయం, సీ ఎం గా కెసిఆర్ ఎన్నిక కావడం తధ్యం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సాక్షిత : ఎన్నికల ప్రచారానికి శ్రీకారం, బౌద్దనగర్ లో విస్తృతంగా పాదయాత్ర,ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపిన…

బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు

బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీ సీ బంధు స్కీం ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు…

రూ.19.72 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓ సీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల 72…

ఉస్మానియా యూనివర్సిటీ పొలిసు విభాగం నూతన ఏ సీ పీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్. సైదయ్య

సాక్షిత : ఉస్మానియా యూనివర్సిటీ పొలిసు విభాగం నూతన ఏ సీ పీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్. సైదయ్య డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు…

మార్కాపురం పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు విముక్త చిరుతల కక్షి ,వి సీ కే పార్టీ

మార్కాపురం పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు విముక్త చిరుతల కక్షి ,వి సీ కే పార్టీ జిల్లా అధ్యక్షులు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కమిటీలో నూతన సభ్యులను నియమించి కమిటీలో కి సాదరంగా ఆహ్వానించారు నియామక పత్రాలు…

You cannot copy content of this page