సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడం..…
సీబీఐ కోర్టు జడ్జి బదిలీతో మళ్లీ మొదటి కొచ్చిన డిశ్చార్జి పిటిషన్లు డిశ్చార్జి పిటిషన్లు తేల్చేందుకు నేటి వరకు గడువు విధించిన హైకోర్టు అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదన్న సీబీఐ కోర్టు జడ్జి సీబీఐ కోర్టు జడ్జి బదిలీ కారణంగా…
రఘురామరాజు పాల్పడిన ఆర్ధిక నేరాల కేసుల మీద ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ. విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పుతా అంటూ ₹950కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రాజెక్టు నిర్మించకుండా సొంత ఖాతాలో వేసుకొని…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ కస్టడీకి కవిత మూడు రోజుల పాటు ప్రశ్నించనున్న సీబీఐ సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటు లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీలోని రౌస్…
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు. దిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్ నేతలకు…
MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీ విధించనున్నారు.ఏప్రిల్ 15న ఉదయం 10…
లక్నో: ఉత్తరప్రదేశ్లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం తమ ఆఫీస్కు రావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది.. సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు గతంలో…
శారీరక సామర్థ్యం, పనిచేయగల వయసు ఉన్నవారికి నగదుప్రయోజనాన్ని అందించడమే ఉచితాలన్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు ఉచితాలు అంటే ఇదేనని నిర్వచించిన సీబీఐ మాజీ జేడీఎక్స్ వేదికగా స్పందించిన లక్ష్మీ నారాయణ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు…
కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి. డిల్లీలో తమ ముందు జనవరి 11న విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆ ఛానల్లో పెట్టుబడులు,…
యునైటెడ్ ఫ్రంట్ లోకి రావాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ ను విజయవాడలో ఆయన కార్యాలయంలో నిర్వహించిన భేటీలో రావుసుబ్రహ్మణ్యం బృందం ఆహ్వానించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు…