సికింద్రాబాద్ పార్లమెంటు BRS అభ్యర్థి తీగుల్ల పద్మారావు

సికింద్రాబాద్ పార్లమెంటు BRS అభ్యర్థి తీగుల్ల పద్మారావు నీ , మాజీ బిఎస్పి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు రుద్రవరం సునీల్ ఆధ్వర్యంలో BSP నుండి BRS లో చేరిన నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పజ్జన్న మాట్లాడుతు సికింద్రాబాద్…

సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం

సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం ప్రకటించిన తరువాత సికింద్రాబాద్ శాసనసభ్యులు, పార్లమెంట్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ తొలిసారిగా తెలంగాణా భవన్ కు చురుకొని, బీ ఆర్ ఎస్ నగరధ్యక్షుడు, జుబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి…

సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో ఎడ్ల సుధాకర్ రెడ్డి…..?

సికింద్రాబాద్ జిల్లా ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని జూబ్లీహిల్స్ MLA

సికింద్రాబాద్ జిల్లా ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్ అన్నారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన ఉద్యమానికి మద్దతు కోరుతూ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్…

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను

సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాగాలిగామని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ మునిసిపల్ డివిజన్ పరిధిలో రూ.47 లక్షల ఖర్చుతో వివిధ అభివృద్ది పనులను పద్మారావు గౌడ్…

సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉంది.ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోని ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నా.మీ కృషి అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి.కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.మీరు మీ సక్సెస్ ను ఆస్వాదించండి, కానీ ఎప్పుడూ మీ బాధ్యతను…
Whatsapp Image 2024 01 29 At 1.55.32 Pm

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆల్ఫా హోటల్‌లో బాంబు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆల్ఫా హోటల్‌లో బాంబు పెట్టినట్టు డయల్‌ 100కు ఫోన్‌కాల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్‌ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఫేక్‌ కాల్‌గా నిర్ధరించారు. దీనిపై మోండామార్కెట్‌ పోలీసులు కేసు…
Whatsapp Image 2024 01 22 At 1.41.34 Pm

శ్రీ రాముడి ఆదర్శాలు అందరికీ అనుసరనీయాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు

శ్రీ రాముడి ఆదర్శాలు అందరికీ అనుసరనీయాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సాక్షిత ; అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిస్థాపన ను పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని పాట్ మార్కెట్ లో శ్రీ రామ్…
Whatsapp Image 2024 01 20 At 3.38.57 Pm

తెలంగాణా భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం

తెలంగాణా భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తున్న సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

You cannot copy content of this page