కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే పి వివేకానంద్ సూచనల మేరకు GHMC పరిధిలోని 129 సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ II, నెహ్రు నగర్, హనుమాన్ బస్తి నగర్ లో బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశాలు…
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే పి వివేకానంద్ సూచనల మేరకు GHMC పరిధిలోని 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తి, పాపి రెడ్డినగర్ బ్లాక్ -ఏ లో బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించారు .ఈ…
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన హైదరాబాద్లో రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.. ఈ భేటీలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై…
ముదిరాజ్ సంఘం చైతన్య యాత్ర పెద్దేముల్ మండలం లో ముదిరాజ్ ల సమావేశాలు==========≠========= వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షితన్యూస్ జూన్ 14) నియోజక వర్గంలో ని పెద్దేముల్ మండలం లో ముదిరాజ్ ల ఐక్యత తో హక్కులు సాధించు కోవటానికి, ముదిరాజ్ సంఘం…
సాక్షత : * ముదిరాజ్ ల భారీ భహిరంగ సభ అతి తొందరలో పెద్దేము ల్మండలం.వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం.తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పెద్దేము ల్ మండలం లో ముదిరాజ్ ల ఐక్యతా రాజకీయ చైతన్యం కొరకు భారీ భహిరంగ…
సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ ఈ సభకు అధ్యక్షత MLA ఉన్నారు .సభ ప్రారంభం ఉపన్యాసం శ్రీశైల రెడ్డి చేశారు BRS రాష్ట్ర నాయకులు. అలాగే BRS రాష్ట్ర నాయకులు విజయ కుమార్ ,తెలంగాణ కోసం ప్రతి గ్రామం సబ్బండ…
Telangana assembly meetings from 12 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు? హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 12వ తేదీ నుంచి నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 లేదా వారం రోజుల పాటు జరిగే ఈ సమావేశాలపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవచ్చని…
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..12కు వాయిదా హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలుమంగళవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం,కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్థన్ రెడ్డిలకు సభ సంతాపం…
స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ చైర పర్సన్ పుట్ట మధూకర్ * …… సాక్షిత పెద్దపల్లి :- జిల్లా పరిషత్ కార్యాలయం లో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధూకర్ నిర్వహించారు. శనివారం జడ్పీ…