నంద్యాల: సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా గురు ప్రసాద్……

సమాజ సేవాసమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సామన్న గురు ప్రసాద్ ను నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య తెలిపారు నంద్యాలలో జరిగిన సమాజ సేవా సమితి జిల్లాస్థాయి సమావేశంలో గురు ప్రసాద్ కు నియామక పత్రాన్ని…

సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్య

సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్యను ఎన్నుకున్నట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి చింతాబాబు తెలిపారు . సమాజ సేవా సమితి రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర కమిటీ వాండ్రాసి పెంచలయ్యను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా…

శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో

దుబ్బాక బాలాజీ ఆలయంలో కోటి తలంబ్రాల దీక్ష 100మంది భక్తులకు పైగా పాల్గొన్నారు. లక్షల మంది భాగస్వాములవుతున్న కోటి తలంబ్రాల దీక్ష. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వాడలోను ఓ యజ్ఞంలా సాగుతున్న భద్రాచల గోటి తలంబ్రాల కార్యక్రమం శ్రీరామకోటి భక్త సమాజం…

పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నాం మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ,…

పీవీ కి భారత రత్నతో తెలంగాణా సమాజం గర్విస్తుంది

కేసీఆర్ సర్కార్ లోనే పీవీ కి సముచిత స్థానం పీవీకి భారత రత్న ఇవ్వడం పట్ల ఎంపీ నామ నాగేశ్వరరావు హర్షం అద్భుతమైన పరిపాలనా ఆర్థిక సంస్కరణలతో తెలంగాణా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన తెలంగాణా ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం…
Whatsapp Image 2023 11 15 At 12.13.07 Pm

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఏకగ్రీవ మద్దతు ప్రకటించిన సోమవంశీ ఆర్య క్షత్రియ సమాజం

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన సోమవంశీ ఆర్య క్షత్రియ సమాజం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్…
Whatsapp Image 2023 11 15 At 12.01.53 Pm

సమాజ సేవలో రామ్ దేవ్ రావ్ ఆసుపత్రి మరో ముందడుగు

సాక్షిత : రక్తదానం ప్రాణదానంతో సమానమంటారు మన పెద్దలు. అన్ని దానాలలో కన్న రక్తదానం ఎంతో ఉత్తమమైనది, శ్రేష్టమైనది. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తులను కాపాడిన వారమవుతాం. రాందేవ్ రావ్ ఆసుపత్రి వైద్య రంగంలో మరో అడుగు ముందుకేసి…

సమాజం మనకు ఏం ఇచ్చింది అనేదానికంటే సమాజానికి మనం ఎం ఇస్తున్నాము అనేది ముఖ్యం: వికారాబాద్ ఎమ్మెల్యే

*సమాజం మనకు ఏం ఇచ్చింది అనేదానికంటే సమాజానికి మనం ఎం ఇస్తున్నాము అనేది ముఖ్యం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” , వారి…

ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిరుపేద,బడుగు బలహీనర్గాలకు మరియు నిరుపేద విద్యార్థులకు, నిత్యవసర సరుకులు, కూరగాయలు మరియు పుస్తకాల పంపిణీ

ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిరుపేద,బడుగు బలహీనర్గాలకు మరియు నిరుపేద విద్యార్థులకు, నిత్యవసర సరుకులు, కూరగాయలు మరియు పుస్తకాల పంపిణీ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నగరం లో ఆకాశనంటిన ధరలను దృష్టిలో పెట్టుకొని, నిరుపేద,…

సురక్షితమైన సమాజం నిర్మాణంలో పోలీస్ పాత్ర కీలకం మంత్రి పువ్వాడ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: సురక్షితమైన సమాజం నిర్మాణంలో పోలీస్ పాత్ర చాల కీలకమైనదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎస్ ఆర్ ఎన్ బి జి ఎన్ ఆర్…

You cannot copy content of this page