ప్రధాని మోదీ రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట, మరోచోట సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మోదీతో పాటుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయా సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు వెల్లడిచారు.
అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో జనసమీకరణ చేస్తున్నారు.. పలువురు YCP నేతలు చంద్రబాబు…
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ తో కలిసి పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లిNRI లతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్న మంత్రి ఎర్రబెల్లిసాక్షిత : USA లోని ఫిలడెల్ఫియా…
వరంగల్ హుస్నాబాద్: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తోపాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఉదయం 10 నుంచి 11.25…
జనసేన ఆవిర్భావ సభ సందర్బంగా జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అనుమతి లేదు _సాక్షిత : జిల్లా పోలీస్ కార్యాలయం మచిలీపట్నం ఈనెల 14-3-2023 వ తేదీ మచిలీపట్నం మండల పరిధిలోని సుల్తానగర్ నందు నిర్వహించ తలపెట్టిన జనసేన పదో…
Gram sabhas should initiate the issue of right documents for waste lands. పోడు భూముల హక్కు పత్రాల విషయమై గ్రామ సభలు ప్రారంభించాలి. జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: పోడు భూముల…