రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ -గా – గుల్షన్ దర్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు … …… సాక్షిత వరంగల్ జిల్లా….రంజాన్ పర్వదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ…
మహాత్మా జ్యోతి రావు ఫూలే 197వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ లో ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించిన మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్…
ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని బాబు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి అయన మాట్లాడుతూ. బాబు జగ్జీవన్ రాం ఎంతో పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు,సంఘ సంస్కర్త. రాజకీయవేత్త బీహార్ రాష్ట్రం భోజ్ పూరీ జిల్లా చంద్వ గ్రామం…
బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ,ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ,ఎంఎల్సి మహేందర్ రెడ్డి , ఎంఎల్సి మహేశ్ కుమార్…
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండిసి -విజిల్ యాప్ ద్వారా కంప్లైంట్…
వారు తిరుమల అన్నప్రసాద సత్రానికి రూ. 38 లక్షలను విరాళంగా అందించారు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు, అకౌంట్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్ ప్రోత్సాహంతో నేలకొండపల్లి డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా నారీ…
శంకర్పల్లి : శంకర్పల్లి మండల పరిదిలో ని కొండకల్ గ్రామం లొ శివరాత్రి సందర్భంగా క్రికెట్ టొర్నమెంట్ సిజన్ 4 నిర్వహించారు. గ్రామం లో జరుగుచున్న క్రికెట్ టొర్నమెంట్ లో 24 జట్లు అవ్వ గా కొండకల్ విక్రమ్ టీం సభ్యులు…
సాక్షిత : శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి శివనామ స్వరముతో మారు మోగిన శివాలయం మహాశివరాత్రి సందర్భంగా శివయ్యకు పూజలు చేసి, శివనామ స్వరముతో దర్శించుకున్న పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, రుద్రాక్షల దండతో రాదన్నను ఆశీర్వదించినపెద్ద పూజారి విశ్వనాథం సుబ్బయ్య శాస్త్రి,…
మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ , మరియు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పి రెడ్డి , మద్దాల గిరి…