తెల్లవారుజామున కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మున్సిపల్ చైర్మన్ దంపతులు శ్రీమతిబి.యస్.కళావతి కేశవ్ పెళ్ళిరోజు సందర్బంగా మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు…
*పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసనసభకు ఎన్నికైన స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని…
తిరుమల, : నేటి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్. తిరుమల శ్రీవారి ఆలయంకు చేరుకున్న వీరు ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించారు.అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో మంత్రిని సత్కరించి స్వామి వారి తీర్ద, ప్రసాదాలు అందజేశారు. సాక్షిత : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని…
MP Ravichandar couple visited Tirumala Srivara తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర దంపతులు సాక్షిత ఖమ్మం : రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సతీసమేతంగా తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ…
Dubbaka MLA couple visiting Tirumala Srivara during Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే దంపతులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని…
CLP leader Mallu Bhattivikramamarka visited Tirumala Srivara with his family సాక్షిత : తెల్లవారుజామున తిరుమల లో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష…
CM YS Jagan visited Tirumala Srivari సాక్షిత : తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం దర్శించుకున్నారు. కాసేపట్లో నూతన పరకామణి భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం నూతన అతిథి గృహాన్ని సీఎం ప్రారంభించనున్నారు. రూ. 22 కోట్లతో…