మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యం

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని గన్ రాక్ ఏరియా లోని జయలక్ష్మి గార్డెన్స్ నందు నిర్వహించడం…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ జిఎల్ఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా మేయర్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.కాలనీ సంక్షేమానికి ఎల్లపుడూ…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 17వ డివిజన్ కార్పొరేటర్

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 17వ డివిజన్ కార్పొరేటర్,ఆలయ కమిటీ చైర్మన్ ఆగం రాజు ముదిరాజ్ ,మరియు స్థానిక డివిజన్ అనుబంధ కమిటీల సభ్యులు,నాయకులు.ఈ సందర్భంగా వచ్చే నెల 15న కౌసల్య కాలనీ…

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,1వ డివిజన్ కార్పొరేటర్…

*మహా శివరాత్రి పురస్కరించుకొని మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం

*మహా శివరాత్రి పురస్కరించుకొని మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం లో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…మహా శివరాత్రి పర్వ దినం అతి పవిత్ర దినమని,శివుడికి అత్యంత…

వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసిన మంత్రి శ్రీమతి విడదల రజిని

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్బి.ఆర్.అంబేడ్కర్,మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసిన మంత్రి శ్రీమతి విడదల రజిని . 45వ డివిజన్ కార్పొరేటర్ యక్కాలురి మారుతి,పార్టీ నేత కోలింగారెడ్డి ఆధ్వర్యంలో కొరిటెపాడు ప్రధాన రహదారిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్బి.ఆర్.అంబేడ్కర్,మహానేత డాక్టర్…

మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కాలనీ కి చెందిన శ్రీమతి పద్మ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం

మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కాలనీ కి చెందిన శ్రీమతి పద్మ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,50,000/- ఒక లక్ష యాబై వేల రూపాయల…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేషన్…
Whatsapp Image 2024 01 17 At 4.14.50 Pm

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా నియమింపబడిన శ్రీమతి స్నేహ శబరీష్, ఐ.ఏ.ఎస్

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా నియమింపబడిన శ్రీమతి స్నేహ శబరీష్, ఐ.ఏ.ఎస్ ని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , హమీద్ పటేల్ ,ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో…

మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి. కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

నగరంలో నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో సాయంత్రం కమిషనర్ హరిత ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ…

You cannot copy content of this page