మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 17వ డివిజన్ కార్పొరేటర్

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 17వ డివిజన్ కార్పొరేటర్,ఆలయ కమిటీ చైర్మన్ ఆగం రాజు ముదిరాజ్ ,మరియు స్థానిక డివిజన్ అనుబంధ కమిటీల సభ్యులు,నాయకులు.ఈ సందర్భంగా వచ్చే నెల 15న కౌసల్య కాలనీ శ్రీ వెంకట శివ రామాలయం లో వారి ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ,శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర శ్రీ శివపంచాయతన శ్రీ లలితా పరమేశ్వరి నవగ్రహ ప్రతిష్టా,మహా కుంభాబిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికను మేయర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి,అనుబంధ కమిటీల సభ్యులు,నాయకులు,ఆలయ కమిటీ సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page