బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు

హైదరాబాద్‌: బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలోని దుకాణంలో ఒడిశా వాసి అనంత కుమార్‌ వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే తనిఖీలు చేపట్టి.. దుకాణంలో 140 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.…

పిల్లిని కాదు.. పులిలాగా పోరాడే వ్యక్తిని: కేసీఆర్

నల్లగొండ: నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి-మర్రిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాలు విరిగినా కట్టే పట్టుకొని నల్లగొండకు…

అక్రమ మద్యం కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్ ఐ

ప్రకాశం జిల్లా *అక్రమ మద్యంస్వాధీనం కంభం: కంభం మండలం లింగాపురం గ్రామంలో అక్రమ మద్యం కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్ ఐ వి.నాగ మల్లేశ్వర రావు అక్రమ మద్యం అమ్ముతునట్లు సమాచారం రాగ కంభం ఎస్ ఐ వి. నాగ…

మతిస్థిమితం లేని వ్యక్తిని మహిమ మినిస్ట్రీస్ వృద్ధాశ్రమములో చేర్పించిన వికారాబాద్ ఎమ్మెల్యే

మతిస్థిమితం లేని వ్యక్తిని మహిమ మినిస్ట్రీస్ వృద్ధాశ్రమములో చేర్పించిన వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత : వికారాబాద్ పట్టణంలోని NTR చౌరస్తా సమీపంలోని ఫైర్ స్టేషన్ మార్గం నుండి వారి నివాసానికి వెళ్తున్న, వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర…

You cannot copy content of this page