పల్నాడు జిల్లా వినుకొండా రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు సమాధి కట్టడం ఖాయమని, ఓటమి భయంతో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా టిడిపి అధ్యక్షులు వినుకొండ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి జీ.వీ…
పల్నాడు జిల్లా వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”.. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం నాడు బొల్లాపల్లి మండలంలోని మూగచింతలపాలెం గ్రామంలో…
సాక్షిత : కర్నూలు జిల్లా పత్తికొండ చెరువు ను వైసీపీ నాయకుడు కబ్జా చేసిన ఘటనపై స్థానిక ఆయకట్టు రైతులు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కబ్జా చేసినటువంటి వైసీపీ నాయకుడు…
వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”..పల్నాడు జిల్లా.వినుకొండ నియోజకవర్గం. ఈపూరు మండలం.*జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు తెలిపారు *. బుధవారం ఈపూరు మండలంలోని ఊడిజెర్ల గ్రామంలో ఇదేమి…