నందిగామలో రోడ్లు… విద్య, వైద్యం, పాలన వ్యవస్థ… అన్ని రంగాల్లో మార్పు తెచ్చింది… మా పాలనలోనే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … సాక్షిత : నందిగామలో సీఎం రోడ్డుతో పాటు… చందర్లపాడు రోడ్ – రామన్నపేట…
మెట్టుగూడ లోని ఆలుగడ్డ బావి ప్రాంతానికి చిందిన ఉమా మహేశ్వర్ రావు అనారోగ్యంతో సతమతమవుతూ సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ కార్యాలయాన్ని తగిన సాయం కోసం ఆశ్రయించగా వెంటనే స్పందించిన ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి…
సాక్షిత :ఆరోగ్యశ్రీలో మరో ముందడుగు*తండ్రిని మించిన పాలనతో జగనన్న సరికొత్త చరిత్ర*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని *రాష్ట్ర ప్రజలకు ఇకపై రూ.25లక్షల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామం నందుఆరోగ్య శ్రీ కార్డు ల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు . ఈ సందర్భంగా వారు డాక్టర్…
*ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఉచిత వైద్యం అందించాలన్నదే జగనన్న వుద్దేశమని తెలిపారు.తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నెహ్రూ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ…
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి సంజీవిని లాంటిది-నగర మేయర్ డాక్టర్ శిరీష సాక్షిత* : ప్రతి కుటుంబానికి ఉచిత వైద్యం అందించడమే జగనన్న లక్ష్యం, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి సంజీవిని లాంటిది అని మేయర్…
పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం R. మరవపల్లి తన స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించాడు ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రజా నాయకుడు చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించి 34 రోజులుగా జైలుకే పరిమితం చేసిన జగన్ రెడ్డి అక్కడ…
బాపట్ల పేదలందరికి మెరుగైన వైద్యం ఉచితంగా అందించడానికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. చీరాల మండలం ఈపురుపాలెంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరికి…
జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 7, 9 వార్డులకు సంబంధించి చేపల మార్కెట్ వెనుక గల సచివాలయం ఆవరణలో శనివారం…
వైద్యం కోసం పేదలు ఇబ్బంది పడకుండా వారి ఇంటి వద్దే మెరుగైన వైద్యం అందించడానికి మన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దే వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి 5 దశల్లో ఉచితంగా 7 రకాల…