Whatsapp Image 2024 01 21 At 2.57.42 Pm

గాంధీనగర్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లతో సమస్య

124 డివిజన్ పరిధిలోని పిజిఆర్ నగర్ ఫేస్ టు మరియు గాంధీనగర్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లతో సమస్యగా ఉందని కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పర్యటించి సమస్యను స్వయంగా…
Whatsapp Image 2024 01 13 At 6.46.47 Pm

రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు..

సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. విద్యుత్ లైన్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని.. విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే మాంజాలు విద్యుత్ లైన్లపై,…

రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు

రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సాక్షిత : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం…

నూతన సబ్స్టేషన్ నిర్మాణంతో 20 కాలనీలకు మెరుగైన విద్యుత్ సరఫరా లభిస్తుందని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము నుండి అమీన్పూర్ వరకు చేపడుతున్న రహదారి విస్తరణలో భాగంగా నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టనున్న విద్యుత్ స్తంభాల పనులను ప్రారంభించి, చక్రపురి కాలనీలో 5 కోట్ల రూపాయల…

ఆయిల్ ట్యాంకర్ పార్కింగ్ చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై డ్రైవర్ పవన్ కుమార్(43 )మృతి

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గోద్రెజ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కి సంబంధించి ఆయిల్ ట్యాంకర్ పార్కింగ్ చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై డ్రైవర్ పవన్ కుమార్(43 )మృతి ప్రమాదం జరిగి గోద్రెజ్ ఫ్యాక్టరీ అంబులెన్స్ కి ఫోన్ చేయగా…

విద్యుత్ షాక్ కు గురైన లైన్మెన్ సుబ్బరాయుడు

ప్రకాశం జిల్లా… కొమరోలు మండలం గొనెపల్లి గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ కు మరమ్మతులు చేస్తూ విద్యుత్ షాక్ కు గురైన లైన్మెన్ సుబ్బరాయుడు.. విద్యుత్తు లైన్మెన్ సుబ్బరాయుడు కి తీవ్ర గాయాలు, 108 వాహనంలో గిద్దలూరు లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు..…

నీటి సమస్యకు –విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం….కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్,,,,

కనిగిరి సాక్షిత న్యూస్ : కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోనిశివారు కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న నీరు మరియు విద్యుత్తు సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయనున్నట్లు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. పట్టణంలోని 3వవార్డు శంఖవరం లో సమస్యా పరిస్కారంలో…

మద్దిరాల లో విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం

సూర్యాపేట జిల్లా: విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం చెందిన సంఘటన మద్దిరాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన నెల్లుట్ల సోమయ్య రోజు మాదిరిగానే వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వ్యవసాయ మోటార్ వద్ద స్టాటరు…

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దండగన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన

సాక్షిత : రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దండగన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కేపిహెచ్బి డివిజన్ లోని కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఫోరం మాల్ సర్కిల్లో రైతులకు మద్దతుగా నిలుస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవం దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జోనల్ మేనేజర్ TSIIC సైబరాబాద్ వారి ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ పరిధిలోని Tech Mahindra Learning world మీటింగ్ హాల్ లో…

You cannot copy content of this page