సివిల్స్ ఫలితాల విడుదల..

మూడో ర్యాంకు సాధించి సత్తా చాటిన తెలుగు అమ్మాయి సివిల్స్ 2023లో 1,016 మంది ఎంపిక ఐఏఎస్ కు 180, ఐపీఎస్ కు 200 మంది ఎంపిక మూడో ర్యాంకు సాధించిన అనన్యరెడ్డి

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈనెల 15లోపు విడుదల

అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈనెల 15లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారంరోజులు సమయం పట్టనుంది. ఇంటర్మీడియట్‌…

రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం తమ మానిఫెస్టో విడుదల చేసిన వామపక్షాలు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ విడుదల చేసిన పత్రికా ప్రకటన.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసే క్రమంలో భాగంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలు.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికల ఇంచార్జ్, బెల్గాం శాసనసభ్యులు అభయ్ పటేల్ ,…

కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల..

ఉదయం 11.30 గంటలకు మేనిఫెస్టో విడుదల చేయనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ

టీడీపీ మూడో జాబితా విడుదల||

అమరావతి 11 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు పలాస-గౌతు శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్ రావుశ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపు కోట-కోళ్ల లలిత కుమారికాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావుఅమలాపురం-అయితాబత్తుల ఆనందరావుపెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత కృష్ణప్రసాద్నరసారావుపేట-చదలవాడ అరవింద్…

వచ్చే నెల 9న తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వ దినాన వైసీపీ మ్యానిఫెస్టో విడుదల

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

టీడీపీ 3వ జాబిత విడుదల

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు లేదా రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 16 అసెంబ్లీ, 17ఎంపీ సీట్ల పై ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన…

మార్చి 12న వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల

మార్చి12వ తేదీన వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అదే రోజు వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టో -2024 ను విడుదల చేయనున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి

తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల

తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల అయ్యాయి ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌…

You cannot copy content of this page