అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన

వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్‌ షో వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ…

ముంచుకొస్తున్న ఏఐ ముప్పు.! వచ్చే ఐదేళ్లల్లో 30 కోట్ల జాబ్స్ మాయం.!

ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది దేశాల్లో 18 రంగాల్లోగల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఏఐ…

వచ్చే హోలీ నాటికి అర్హులంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లలో

వచ్చే హోలీ నాటికి అర్హులంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లలో ఉంటారు అర్హులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం సొంతింటి కల నెరవేర్చబోతోందని.. వచ్చే హోలీ నాటికి పేదలంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లల్లో ఉంటారని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి…

వచ్చే నెల 9న తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వ దినాన వైసీపీ మ్యానిఫెస్టో విడుదల

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చేవెళ్ల: ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలి: సీఐ లక్ష్మారెడ్డి

సాక్షిత శంకర్‌పల్లి: మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్లలోని శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలని సీఐ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యూ లైన్ పాటించి స్వామివారిని…

వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి ఖాయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రశాంత్ కిషోర్…

అలీకి నంద్యాల టికెట్ వచ్చే ఛాన్స్

నంద్యాల, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి MP నియోజకవర్గాలకు అభ్యర్థులను YCP ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నంద్యాల టికెట్ను హాస్యనటుడు అలీ లేదా ఇక్బాల్కు ఇచ్చే సూచనలు ఉన్నట్లు టాక్. అలాగే అనకాపల్లికి మంత్రి గుడివాడ అమర్నాథ్, అమలాపురానికి ఎమ్మెల్యే ఎలీజా, విజయనగరానికి…

YSRCP కొత్త మేనిఫెస్టో..కొత్త హామీలు వచ్చే అవకాశం..

రైతు భరోసా 15,000 నుండి 25,000 రూపాయలు ఆరోగ్యశ్రీ 10 లక్షలు నుండి 20 లక్షలు అమ్మఒడి 15,000 నుండి 20,000 వైయస్సార్ చేయూత 18,500 నుండి 20,000 పింఛన్లు 3000 నుండి 4000 ఫీజు రియింబర్స్మెంట్ 20,000నుండి 25,000 పేదలకు…

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో డబల్ ధమాకా

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో డబల్ ధమాకా కాదు…త్రిబుల్ ధమాకాకు సిద్ధమైంది…2024 ఎన్నికల్లో వైసిపి టిడిపి పార్టీలతో పాటు రెబెల్ కాండిడేట్ గా విడివాడ రామచంద్రరావు తన సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు కలిసి పోటీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు కలిసి పోటీ చేసే విషయమై విపక్ష పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీ భారత్‌…

You cannot copy content of this page