కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని గాగిల్లాపూర్ 1వార్డులోని జగన్ వెంచర్ లో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ కుంటి అరుణ నాగరాజు తో కలిసి ప్రారంభించిన…
కుత్బుల్లాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని జై కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన NaMo Navmatdata సమ్మేళనం
కుత్బుల్లాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని జై కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన NaMo Navmatdata సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. సాక్షిత : ప్రధాని నరేంద్ర మోడీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి సందర్శించారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు కాలనీ నీట మునగడం జరిగింది. భవిష్యత్ లో కాలనీ వాసులకు…
రాస్తారోకోకి సహకరించిన స్థానిక ప్రజలు, వాహనదారులు 40 వ రోజు కుచేరిన అంగన్వాడీల సమ్మె నాలుగవ రోజుకు చేరినవిజయవాడలోఅంగనవాడి నేతలు చేపట్టిన నిరవధిక దీక్షలు నిరవధిక దీక్షలతో క్షీణిస్తున్న అంగన్వాడి నేతల ఆరోగ్యాలు ఉలుకు పలుకు లేని రాష్ట్ర ప్రభుత్వం దళితులు,బలహీనవర్గాలు,…
కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా ఖైరతాబాద్ లోని విగ్రహం వద్ద నివాళులర్పించిన ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు టిపిసిసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లపూర్ డివిజన్ పరిధి పర్వత్ నగర్ లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం
కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ * ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు సమస్యలపై డ్యూటీ డాక్టర్ విజయచంద్ర ని మరియు సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకోవడంతో స్టాఫ్ నర్స్ లను పెంచాలని, హాస్పిటల్…
సికింద్రాబాద్ లోని ఐదు మున్సిపల్ డివిజన్లలో మెజారిటీ తధ్యం * పెరుగుతున్న ప్రజాదరణకు బీఆర్ ఎస్ కార్యకర్తల కృషి కారణం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్సాక్షిత సికింద్రాబాద్ : తెలంగాణా రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం హట్రిక్ సాధిస్తుందని, తాము…
మూసాపేట్ లోని… మైస్టిక్ హిల్స్.. జనతా నగర్ మూసాపేట, శక్తి నగర్ లోని వివిధ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకుని ప్రతి ఇంటికి మంచినీరు అందేలా నియోజకవర్గంలో రిజర్వ్ ట్యాంకులు నిర్మించుకున్నామని అంతేకాకుండా…
ప్రకాశం ట్రాన్స్ఫార్మర్ ల కొరతతో గిద్దలూరు లోని కొన్ని ప్రాంతాల్లో అంధకారం.. గిద్దలూరు పట్టణం లో AE లేనందున ADE పర్యవేక్షణలో ఉంది. అయితే ADE నివాసం నర్సరావుపేట పేట నుండి రాకపోకలు జరుపుతూ సమస్యలు తీర్చడానికి ఆయనకు సమయం సరిపోవడం…
మంచిర్యాల పట్టణం లోని పాత కలెక్టర్ కార్యాలయం లో మరియు దండేపల్లి మండలం లోని MRO కార్యాలయం ఎదురుగా బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం ప్రారంభించిడం జరిగింది సాక్షిత : తెలంగాణ ఆడపడుచులకు కెసిఆర్ కానుక!!ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ…