ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా జిల్లాలో అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో చెక్ పోస్ట్ల వద్ద పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలి.
గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, బాపులపాడు మండల పరిధిలోని బొమ్మలూరు చెక్ పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. ప్రజలను ప్రలోభాలకు గురి చేసేటువంటి నగదు, విలువైన వస్తువులు, అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణాను నిరోధించడంలో భాగంగా…
Dalit Bandhu Scheme aims at economic development of Dalits దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో దళిత బంధు పథకం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే వనమా .సాక్షిత : కొత్తగూడెం మున్సిపాలిటీలోని 30 వ వార్డులో…