తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రద్దీ భారీగా పెరుగుతోంది. కానుకల రూపంలో భారీ స్థాయిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో వచ్చిన రూ.2 వేల…
రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్ 9నే చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ.2 లక్షల రుణం…
సాక్షిత.. సికింద్రాబాద్ : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్దనగర్ డివిజన్లో విస్తృతంగా పర్యటించి సుమారుగా రూ.2 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ అధికారులు,…
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు… కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం
2 lakhs will be given as immediate assistance బాచుపల్లిలో అగ్నిప్రమాదంలో ఇండ్లు కాలిన నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత… తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేత… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 20వ డివిజన్…
CM KCR is the leader who is filling the stomach of the poor by giving Rs. 2 thousand pension. రూ.2 వేల పింఛన్ ఇచ్చి పేదల కడుపు నింపుతున్న నాయకుడు సీఎం కేసీఆర్… జీడిమెట్ల…