బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థికి మద్దతుగా కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ప్రచారం…

మల్కాజిగిరి నియోజకవర్గం,గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రు నగర్ లో గల మజీతీయ అబుబక్కర్, మీర్జల్ గుడ లో గల ఋతువుసాహి మజీద్ల వద్ద శుక్రవారం మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డికి మద్దతుగా గౌతమ్ నగర్ డివిజన్…

ఎమ్మెల్యే కొడాలి నానిపై ఫైర్ అయిన గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఫైర్

సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటున్న, కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసిపినే. వెనిగండ్ల రాము పాయింట్స్ అమరావతి అంత గ్రాఫిక్స్ అన్నారు ఇప్పుడు 370 కోట్ల రుణం ఎలా తెచ్చారు.వైసిపి ఎమ్మెల్యేలు,మంత్రులు చెప్పే ప్రతి మాట అబద్ధమే. దారుణంగా…

యూసుఫ్‌గూడలో దారుణం.. మర్మాంగాలు కోసి మరీ సింగోటం రాము హత్య

హైదరాబాద్:-హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని లక్ష్మీనరసింహనగర్‌లో దారుణం జరిగింది. పాలమూరుకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు. రాముపై ఒకేసారి పది మంది కలిసి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ హత్యకు వివాహేతర…

హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి:ఎస్సై రాము

జిల్లా వ్యాప్తంగా అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మానవపాడు మండల ఎస్ఐ రాము తన పోలీస్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాము మాట్లాడుతూ…మండల ప్రజలు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు.18…

వెనిగండ్ల రాము తలపెట్టిన రిలే నిరాహార దీక్ష

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా టిడిపి నాయకులు వెనిగండ్ల రాము తలపెట్టిన రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. గుడ్లవల్లేరు మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు నిరాహార దీక్షలలో పాల్గొన్నారు. దీక్షలో…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ఎస్సై రాము

మనవపాడు:-గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మనవపాడు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ఇన్స్పెక్టర్ రాము సూచించారు. తన కార్యాలయం నుండి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాము మాట్లాడుతూ… వాగులు, వంకలు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండలాగా ఉన్నాయి.…

టిడిపి నేత కాగిత కృష్ణ ప్రసాద్ అరెస్టును ఖండించిన గుడివాడ టిడిపి నాయకుడు వెనిగండ్ల రాము

పోలీస్ స్టేషన్లో ఉన్న కృష్ణ ప్రసాద్ ను పార్టీ నేతలతో కలిసి సంఘీభావం తెలిపిన రాము… -టిడిపి బీసీ నేతలను వేధిస్తున్న జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి… -సార్వత్రిక ఎన్నికల్లో బీసీ సోదరుల చేతుల్లో వైసీపీ ప్రభుత్వానికి చావు దెబ్బ తప్పదు….…

బీఆర్ఎస్ నాయకులు ఆచంట రాము కుమారిని ఉపనయన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ప్రగతి నగర్ శ్రీ కృష్ణ గార్డెన్స్ నందు బీఆర్ఎస్ నాయకులు ఆచంట రాము కుమారిని ఉపనయన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై ఆశీర్వదించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఫ్లోర్…

You cannot copy content of this page