హైదరాబాద్: బీఆర్ఎస్లో చేరిన తుల ఉమ.. పార్టీ కండువా కప్పి తుల ఉమను బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్.. బీజేపీకి రాజీనామా చేసిన ఉమ
బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న స్రవంతి. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి. తాజాగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గించడంతో మనస్తాపం. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న…
[6:51 PM, 11/3/2023] Sakshitha News: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన టీటీడీపీ కి రాజీనామా చేసిన ఆ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్[6:53 PM, 11/3/2023] Sakshitha News: సాక్షిత* : గులాబీ…
వికారాబాద్ జిల్లా బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేసిన పెద్ది అంజయ్య ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో 500 మందితో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… గత…
సాక్షిత : కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య… కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదని ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని కాదని,,డబ్బు సంచులతో వచ్చిన వారికే టికెట్లు అమ్ముకుంటున్నారు…
హైదరాబాద్: భారాసకు తుమ్మల నాగేశ్వరావు రాజీనామా చేశారు. భారాసలో తనకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.. కాగా ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మలతోపాటు భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం…
సాక్షిత : హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చామని గొప్పలు చెప్తున్న కేటీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాలనీలు,రోడ్ల పరిస్థితిని చూసి సమాధానం చెప్పాలని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ ఎంపీ,మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ డా.మల్లు రవి డిమాండ్ చేశారు.* *టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి…
మణిపూర్ మారణహోమం పై ప్రధాని రాజీనామా చేయాలి.మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్త రఫ్ చేయాలి …సిపిఎం,సిపిఐ డిమాండ్సూర్యాపేట:మణిపూర్ రాష్ట్రంలో గత 83 రోజులుగా మారణ హోమం జరుగుతున్నదని, వందల మంది ఆదివాసి తెగలు, ఇతర ప్రజలు హత్యలకు గురిచేస్తూ మహిళలను…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ కామేపల్లి మండలంలో బి ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పొంగులేటి శీనన్న . కోరం కనకయ్య.బాటలో నడుస్తామని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వందలాది కుటుంబాలు రాజీనామాలు…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తామంతా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనన్న బాటలో నడుస్తామని స్పష్టం…