మహిళా సంఘాల రుణాల మంజూరులోరాష్ట్రoలో మెదక్ జిల్లా మొదటి స్థానం

జిల్లా కలెక్టర్ రాజర్షి షా,డి ఆర్ డి ఓ శ్రీనివాస్ సాక్షిత మెదక్ ప్రతినిధి మెదక్ జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్ ద్వారా జిల్లాలో మహిళా సంఘాలకు, బ్యాంకు రుణాలను మంజూరు చేయడానికి గాను,మెదక్ జిల్లాకు ఆర్థిక సంవత్సరం 2023-24…
Whatsapp Image 2023 12 04 At 10.36.24 Am

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్‌ కూలింది

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్‌ కూలింది. హైదరాబాద్‌కు చెందిన హెలికాప్టర్‌ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. భారీగా శబ్దం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కూలిన…
Whatsapp Image 2023 11 21 At 1.19.29 Pm

శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న మెదక్‌ జిల్లా తూప్రాన్‌

శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు రానున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, పార్లమెంట్‌ కన్వీనర్‌ రామ్మోహన్‌గౌడ్‌లు తెలిపారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని 7 శాసనసభ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.…

పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల టోల్ గేట్ వద్ద మెదక్ సభకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి

సంగారెడ్డి జిల్లాపటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల టోల్ గేట్ వద్ద మెదక్ సభకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,భారీగా చేరుకున్న గులాబీ శ్రేణులు కేసీఆర్ కు స్వాగతం పలుకేందుకు…

మెదక్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ

మెదక్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా గుమ్మడిదల మండలం అన్నారం నుండి మంబాపూర్ వరకు సీఎం కేసీఆర్ కి ఘన స్వాగతం పలకనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండల ప్రజా ప్రతినిధులు,…

స్వాతంత్ర సమరయోధుడికి ఘన నివాళి

ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధులు చల్లా వీర్సంగప్ప ఇటీవల మృతి అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.వారి కుటుంబాన్ని సోమవారం నాడు పరామర్శించి సంగప్ప కుమారుడు అడిగప్ప ను మాట్లాడి వీర్ సంగప్ప గారి గతాన్ని గుర్తు చేసుకున్నారు.

హాథ్ సే హాత్ జోడో కార్యక్రమం మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ జగదీశ్వర్ రావు ,

సాక్షిత : ఏ‌ఐ‌సి‌సి కార్యదర్శి బోసు రాజు మరియు టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మెదక్ నియోజకవర్గంలో హాథ్ సే హాత్ జోడో కార్యక్రమం మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ జగదీశ్వర్ రావు ,మెదక్ జిల్లా పార్టీ…

మెదక్ నియోజకవర్గంలోని వికలాంగులకు పద్మక్క చేయూత

Padmakka handover to the disabled in Medak Constituency మెదక్ నియోజకవర్గంలోని వికలాంగులకు పద్మక్క చేయూత పంపిణికి సిద్ధమవుతున్న ఒక్కొక్కటి దాదాపు లక్ష రూపాయల వ్యయంతో హీరో వారి త్రిచక్ర వాహనాలు….మెదక్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ మరియు వివిధ మండలాలోని ఎంపికచేసిన…

You cannot copy content of this page