మార్చి 7న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం సమావేశానికి రావాలని ఏపీ, తెలంగాణ సీఎస్ లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన కేంద్ర హోంశాఖ
అమరావతి.. విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంలో జనసేన ముందడుగు వేయనుంది. డిసెంబర్ 1వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఒకటవ తేది మధ్యాహ్నం 3…
సాక్షిత : రక్తదానం ప్రాణదానంతో సమానమంటారు మన పెద్దలు. అన్ని దానాలలో కన్న రక్తదానం ఎంతో ఉత్తమమైనది, శ్రేష్టమైనది. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తులను కాపాడిన వారమవుతాం. రాందేవ్ రావ్ ఆసుపత్రి వైద్య రంగంలో మరో అడుగు ముందుకేసి…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల కేంద్రంలో ఆరోగ్య మహిళా క్లినిక్ ను ప్రారంభించారు. ▪ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల యొక్క పరిపూర్ణ ఆరోగ్యానికి మరో ముందడుగు వేస్తూ ఆరోగ్య…
దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కనపెట్టి ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదు.
There is nothing that disabled people cannot achieve if they put aside their feelings of inferiority and step forward with self-confidence. దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కనపెట్టి ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తే…
Public development is our first step – MLA Bhumana ప్రజాభివృద్దికే మా ముందడుగు – ఎమ్మెల్యే భూమన సాక్షిత తిరుపతి : ప్రజాభివృద్దికే మా ముందడుగు అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి మునిసిపల్…