బుర్కలంక ప్రాంతంలో సైనికులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పుల్లోఒక నక్సలైట్ మృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న జవాన్లు ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం లో డీఆర్జీ జవాన్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ధృవీకరించిన సుక్మా జిల్లా…
ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత.. తెలంగాణకు చెందిన 904 మద్యం బాటిళ్లు సీజ్,ఒక వ్యక్తి అరెస్ట్..
భారీ ఎత్తున హర్యాన రాష్ట్రం మద్యం స్వాధీనం కడప జిల్లా SP గారి మౌఖిక ఆదేశాల మేరకు మరియు SDPO, పులివెందుల వారి ఆదేశాల మేరకు పులివెందుల U/G పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G శ్రీ C. శంకర్…
ఎస్ ఐ వినయ్ కుమార్)మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయ్ .. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వలన విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని… ఎవరైనా సరే మద్యం సేవించి…
మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ ఎస్సై గద్వాల పట్టణం: మద్యం తాగి వాహనాలు నడిపిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ తెలిపారు. గద్వాల పట్టణ కేంద్రంలోని…
చోధకులకు కౌన్సిలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ ఎస్సై గద్వాల:-డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే లైసెన్స్ తాత్కాలికంగా రద్దు అవుతుంద అని కేసు తీవ్రతను బట్టి శాశ్వతంగా కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇకపై తాగి డ్రైవింగ్ చేయొద్దని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ…
వికారాబాద్ జిల్లా ఎన్టీఆర్ చౌరస్తా నుండి వెళ్తున్న మారుతి వ్యాన్ లో మద్యం సీసాలు పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
విజయవాడ: ఏపీలో మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా? అని రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశ్నించారు. ఇవాళ సాయంత్రానికల్లా కంపెనీ యజమానుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.. విజయవాడలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఆ కంపెనీల…
సాక్షితదిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్షాతో దిల్లీలో ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోం మంత్రి దృష్టికి తెచ్చారు.. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐతో…
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల సాకారమైందని, ఇది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్లనే సాధ్యమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ…