పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) స్పందించారు. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై వైసీపీ పోకిరి వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కచ్చితంగా అధికారం…
రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి …
పెద్దపల్లి నియోజకవర్గం : జూలపల్లి మండలం వడ్కాపూర్ రైతు వేదికలో వడ్కాపూర్,కాచాపూర్, వెంకట్రావు పల్లి, కీచులాట పల్లి, బాల్ రాజ్ పల్లి గ్రామాల రైతులతో కలిసి రైతు వేదికలో రైతన్న సమావేశానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై…
Chandrababu’s publicity maddened that this incident happened, said the Home Minister అమరావతి చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డ హోంమంత్రి కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని తెలిపిన హోంమంత్రి తానేటి…