పెద్దారవీడు మండలం సానికరం గ్రామంలో 10 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలో చేరిక

పెద్దారవీడు మండలం సానికవరం గ్రామం నుంచి 10 టిడిపి కుటుంబాలు మాజీ సర్పంచి గుంటక వెంకటరమణారెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం వైసిపి పార్టీ కార్యాలయంలో టిడిపిని వీడి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. వీరిని వైసీపీ…

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి రంగమ్మ , పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామ మాజీ సర్పంచ్ ఇటికాల సత్యా రెడ్డి దశదినకర్మ కార్యక్రామాలకు మేడ్చల్ మల్కాజ్…

దాచేపల్లి మండలం నడికుడి గ్రామ పర్యటనలో భాగంగా పలువురిని కలిసి పరామర్శించిన శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి

పెండ్లిమర్రి మండలం యాదవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్య

పెండ్లిమర్రి మండలం యాదవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్య కేసులో దర్యాప్తు లో అడిషనల్ SP వెంకట్రాముడు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన జిల్లా SP సిద్దార్థ కౌశల్… ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెండ్లిమర్రి ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డిని…

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్య

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్య కాశీ నాథ్ గౌడ్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి భీమ్ భరత్ .. అనంతరం ఈ…

జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో బి అర్ ఎస్ పార్టీ

జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో బి అర్ ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి,ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామం లో పాదయాత్ర చేస్తూ,ప్రజలను పలకరిస్తూ,బి అర్ ఎస్ పార్టీ…

సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలం లో జోరుగా నకిలీ పాసు బుక్ ల కల కలం

కోదాడ,హుజూర్ నగర్ మీ సేవ కేంద్రాల లో నే తయారీ…కోదాడ లో ఒకరు…హుజూర్ నగర్ లో మరొకరు ఎకరానికి 3 వేలు ఇస్తే చాలు నకిలీ పట్టా బుక్ రెడీ ఎగబడి నకిలీ పాసు బుక్ లు చేయించుకుంటున్న ప్రజలు ఒక్కొక్కరి…

రొంపిచర్ల మండలం విప్పర్ల శివారు (బెహరావారి పాలెం) గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ,గ్రామ నాయకులు,రొంపిచర్ల మండల నాయకులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో నీళ్లు లేక ఎండిన పంటకు నిప్పు పెట్టిన రైతులు. మండలంలో రెండు ప్రాజెక్టులు ఉన్న పొలాలు ఎండుతున్న వైనం

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

జైపూర్ మండలం వేలలా గట్టు మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

సాక్షిత మంచిర్యాల జిల్లా : గోదావరి లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించు కుంటున్న భక్తులు. కుటుంబ సమేతంగా గట్టు మల్లన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సతీమణి గడ్డం సరోజ, కుమారుడు కాంగ్రెస్…

You cannot copy content of this page