అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతలు సమావేశమయ్యారు. ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, నేతలు అరుణ్సింగ్, శివప్రకాశ్, మధుకర్ వచ్చారు.. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రచారం,…
సుమారు 50 నిమిషాల పాటు జరిగిన సమావేశం టీడీపీ,బీజేపిల పొత్తు సీట్ల సర్దబాటుపై ముగ్గురు నేతల మధ్య కీలక చర్చలు పొత్తులో భాగంగా 5 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బిజెపి… బిజెపి, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, ఏడు…
సోమాజిగూడ లోని తన నివాసంలో హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని కలిసిన మాజీ దివంగత మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ విగ్రహ…
కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ భేటి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించిన సీఎం పోలవరం ప్రాజెక్టు రూ 10వేల కోట్లు మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,600 కోట్లు వెంటనే విడుదల…
Former MLA Kuna Srisailam Goud met BJP National Vice President DK Aruna మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ భేటి సాక్షిత : కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పాలక్ గా…