నిజామాబాద్ జిల్లా : –తెలంగాణలో అకాల వర్షా లు రైతులను వెంటాడుతు న్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.…
హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్…
ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ … నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా MLA డాక్టర్ మొండితోక జగన్…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇది పెద్ద ఎదురుదెబ్బే. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్…
వైసిపి ప్రధాన కార్యదర్శి టిడిపిలో చేరిక రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీకి ఎదురు గాలులు వీస్తున్నాయని వైసీపీ నాయకులంతా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు , ఆర్యవైశ్య…
ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఛలో చేవెళ్ల భారీ బహిరంగ సభ ఏప్రిల్ 13న ,మధ్యాహ్నం 2.00గంటలకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్పొరేటర్లకు ,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు,అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు,వార్డ్ మెంబర్లకు,ఏరియా కమిటీ ప్రతినిధులకు,ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల…
లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎక్సయిజ్ అధికారులు భారీ ఎత్తున అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. మైసూర్ లోని చామరాజ నగర్ నియోజక వర్గంలో రూ 98.52 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. పట్టుబడిన…
జపాన్ : ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. కాగా పొరుగు దేశం తైవాన్ లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన 24 గంటల వ్యవధిలోనే ఈ భూకంపం వచ్చింది. ఈస్ట్ కోస్ట్…
-ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో బోయారేవుల గ్రామంలో టిడిపిని వీడి వైఎస్సార్సీపీ లోకి 100 కుటుంబాల చేరికలు -బోయారేవుల గ్రామంలో టిడిపి నుండి వైసీపీ లోకి 100 కుటుంబాల చేరిక-వైసీపీలోకి ఊపు అందుకున్న చేరికలు-డమ్మీ చేరికలతో బుడ్డా అరుభాటాలు వెలుగోడు…
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజా పూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పు లు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెం దారు. పలువురికి గాయాలు అయినట్లు…