శాసనసభలో సమగ్ర కులగణన కోసం తీర్మానం చెయ్యడం చారిత్రాత్మక ఘట్టమని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కులగణన చేయలేదని, CM రేవంత్…
చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ ..
చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ .. శంకర్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామైన భీమ్ భరత్ సమక్షంలో.. శంకర్…
చేవెళ్ల పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్ భరత్
చేవెళ్ల పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామెన భీమ్ భరత్ అన్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో భారీ మెజారిటీ ధ్యేయంగా, ముఖ్యంగా మహిళలలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను…
కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోంది: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్
కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. శుక్రవారం శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాల్టీ మహిళ కమిటీని ఎన్నుకున్నారు. మున్సిపల్ మహిళా అధ్యక్షురాలిగా అమృత, ఉపాధ్యక్షురాలుగా పుష్ప,…
శంకర్పల్లి: ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పామెన జ్యోతి భీమ్ భరత్ అన్నారు. శంకర్పల్లి మండల పరిధి సంకేపల్లి గ్రామంలో జరిగిన బోనాల పండుగకు ముఖ్య అతిథిగా జ్యోతి హాజరయ్యారు. జ్యోతి…
రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా జ్యోతి భీమ్ భరత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని గాంధీ భవన్ లో జిల్లా అధ్యక్షురాలు జయమ్మ చేతుల మీదుగా జ్యోతి భీమ్ భరత్ నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం జ్యోతి…
ముత్యాల ముగ్గుల పోటీలను శంకర్పల్లి మండల కేంద్రంలోని రేవతి హై స్కూల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథిగా చేవెళ్ల నియోజక వర్గం ఇన్చార్జి పామెన భీంభరత్ సతీమణి జ్యోతి…
ప్రాణం పోయినా పార్టీ మారను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ అన్నారు. శంకర్పల్లి మున్సిపాల్టీ సీనియర్ నాయకురాలు, 13 వ వార్డు కౌన్సిలర్ నూర్జహా బేగం తౌఫిక్ తో కలిసి ఎన్నికల…
ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం కోట్లాడే వారిపై కేసులు ఉంటాయని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామెన భీమ్ భరత్ అన్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలను ఓటర్లకు వివరించారు.…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్పల్లిలో జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు: పామెన భీమ్ భరత్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్పల్లిలో జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు: పామెన భీమ్ భరత్ శంకర్పల్లి: నవంబర్ 19: (సాక్షిత న్యూస్): రాష్ట్రంలో, చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్పల్లి మండల కేంద్రంలో జూనియర్ ఇంటర్,…