శివరాత్రి పర్వ దినాన మహేంద్రగిరికి భక్తుల తాకిడి..

గజపతి జిల్లాలోని రాయగడ సమితి ప్రాంతంలో ఉన్న మహేంద్రగిరి పర్వతంపై మహాశివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి కనిపించింది. మహేంద్రగిరికి భక్తుల తాకిడి.. భీముని మందిరంలో ఉన్న శివలింగంకి విశేష పూజలు పర్లాఖెముండి : గజపతి జిల్లాలోని రాయగడ సమితి ప్రాంతంలో ఉన్న…

కాజీపేట సెయింట్ గాబ్రియేల్ స్కూల్ నుంచి మేడారం వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన ఏవియేషన్ అధికారులు.

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం

తిరుమల : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల డిప్‌ కోసం ఈ నెల 21న ఉదయం…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం ఆలయంలో అభిషేక పూజలు, నిత్య కల్యాణాల్లో పాల్గొన్న భక్తులు…..
Whatsapp Image 2023 12 01 At 12.49.48 Pm

తిరుపతిలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి:డిసెంబర్ 01తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. నిన్నటితో పోలిస్తే భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులతో 5 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు…

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి :అక్టోబర్ 04తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న మంగళవారం శ్రీవారిని 79,365…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ తిరుపతి :సెప్టెంబర్ 23వీకెండ్ రానే వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు శనివారం 31 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.…

నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది తిరుపతి:సెప్టెంబర్ 14తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు గురువారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం స్వామివారిని…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి :ఆగస్టు 09తిరుమలలో భక్తుల రద్దీ నేడు బుధవారం కొనసాగుతోంది. స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్వామివారిని మంగళవారం…

హనుమకొండ గోపాల్ పూర్ లో బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి

హనుమకొండ జిల్లా హనుమకొండ గోపాల్ పూర్ లో బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి దేహశుద్ధి గతంలో అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాక్యలు చేసి…

You cannot copy content of this page