జగిత్యాల జిల్లా: బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారుచేసి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు. జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్. ఈనెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్స వం…
శ్రీకాళహస్తి పట్టణం 1వ వార్డు(VM పల్లి) నుండి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
సాక్షిత : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను – MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .శ్రీకాళహస్తి పట్టణం 1వ వార్డు(VM పల్లి) నుండి ఎమ్మెల్సీ…
ఎంపీ స్వగ్రామంలో పలు కార్యక్తమాలలో కలిసి పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి
ఎంపీ స్వగ్రామంలో పలు కార్యక్తమాలలో కలిసి పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు తిరుపతి పార్లమెంట్ పరిధి శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న…