30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరిస్తాం: కేంద్రం.

ఈ ఏడాది యాసంగి, వానాకాలం సీజన్లలో రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. కేంద్రం నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం…

అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ 400 బస్తాల రేషన్ బియ్యం వైరా ఏసీపీ రెహమాన్

ప్రజా పంపిణీ బియ్యంతో దందా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైరా ఏసీపీ రహెమాన్ అన్నారు. బోనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని రవినూతల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 400 బస్తాల రేషన్‌ బియ్యాన్ని బోనకల్లు ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో…

మంగళగిరి టోల్ ప్లాజా వద్ద 620 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

మంగళగిరి టోల్ ప్లాజా వద్ద 620 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న రెవెన్యూ&సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ అధికారులు నూజివీడు నుంచి నెల్లూరు జిల్లాకు సరఫరా చేస్తాను సుమారు 620 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం జేసి సమాచారం ప్రకారం నిఘా…

భారత్‌ రైస్‌’ ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘భారత్‌ రైస్‌’ (Bharat rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ₹29కే…

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు, జిల్లా పార్టీ సూచనల అనుసారంమేరకు మహాజన్ సంపత్ క్ అభియాన్ లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరముల…

రెండు వేల పైచిలుకు బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం రెండు వేల పైచిలుకు బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేతఒంగోలు – పామూరు:ఉప్పుగుండూరు గ్రామంలో మూడోసారి పట్టుబడిన రేషన్ బియ్యం… రెండు వేల పైచిలుకు బస్తాలను పట్టుబట్టిన విజిలెన్స్ అధికారులు.అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి.

పేదలకు అందాల్సిన 906 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం

పేదలకు అందాల్సిన 906 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం పల్నాడు జిల్లా. నకరికల్లు మండలంలోని చల్లగుండ్ల వద్ద గల వనదుర్గ రైస్ మిల్లు లీజ్ కు తీసుకొని అక్రమ బియ్యం వ్యాపార నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్…

అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి కదలని ఇంటింటా రెషన్ బియ్యం వాహనం

సాక్షిత : అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి కదలని ఇంటింటా రెషన్ బియ్యం వాహనం పై స్పందించిన అమలాపురం తసీల్దార్ పరమట పల్లవి* *తసీల్దార్ ఆదేశాలతో ఇంటిటి రేషన్ వాహనాన్ని ఏర్పాటు చేసిన వన్నె చింతలపూడి గ్రామ రెవెన్యూ అధికారి…

You cannot copy content of this page