పేదలకు అందాల్సిన 906 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం

Spread the love

పేదలకు అందాల్సిన 906 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం

పల్నాడు జిల్లా.

నకరికల్లు మండలంలోని చల్లగుండ్ల వద్ద గల వనదుర్గ రైస్ మిల్లు లీజ్ కు తీసుకొని అక్రమ బియ్యం వ్యాపార నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు

దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్ డీఎస్సీ శ్రీనివాసరావు తెలిపారు.

మిల్లులోని 906 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని 6 ఏ కేసు నమోదు చేశామన్నారు.

మిల్లు లీజ్ దారునిపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page