సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సినీ మల్టిపెక్స్ సమీపంలో నూతన “బాల సదనమ్ (బాలికల) భవనాన్ని మిషన్ వత్యల్య ₹ 134.93 లక్షల రూపాయల నిధులతో శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ…
బహుమతులు అందజేసిన ప్రధాన ఉపాధ్యాయురాలు పొద్దర్ రేఖ సాక్షిత మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ను పాఠశాల ప్రధానోపాధ్యా యులు పొద్దర్ రేఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.మెదక్ జిల్లా…
సౌత్ జోన్ బాలికల సాఫ్ట్ బాల్ జట్టుకు ఎంపికైన ప్రవళీక*అభినందించిన ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్ *సాక్షిత*సికింద్రాబాద్ : సితాఫలమండీ కి చెందిన సాఫ్ట్ బాల్ యువ క్రిడాకారిని సీ.హెచ్. ప్రవళీక సౌత్ జోన్ సాఫ్ట్ బాల్ బాలికల ఛాంపియన్షిప్…
వికారాబాద్ జిల్లా: బాలికల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి , వికారాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలలో ఆమె పాల్గొన్నారు బాల్యవివాహాలు నిర్మూలించి…
ప్రచురణార్థంతేది 15.05.2023 అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.7.35 కోట్లతో సకల హంగులతో వసతి గృహం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖముఖి నిర్వహించిన మంత్రి…
కరీంనగర్ జిల్లాలో,, జమ్మికుంట లో గల ఇందిరానగర్ మైనార్టీ (బాలికల) పాఠశాల బాలికలను పట్టించుకోని ప్రిన్సిపాల్ ప్రణీత జాయ్,,,,,, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఇంద్రానగర్ మైనార్టీ బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ మేడం ప్రణీత జాయ్ ఈరోజు తెల్లవారుజామున 8 తరగతి…
The Telangana government is paving the way for the golden future of girls బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సాక్షిత : విద్యాశాఖ శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి , జడ్పీ చైర్…
వర్ధన్నపేట గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్: 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట గిరిజన బాలికల హస్టల్ లో పుడ్ పాయిజన్ తో 40 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు పరిస్థితి…