జూలూరుపాడులో ఖమ్మం పార్లమెంటరీ(MP) నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ప్రచార వాహన ప్రారంభోత్సవం
వైరా నియోజవర్గం *జూలూరుపాడులో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార రథం మండల వ్యాప్తంగా ప్రచార నిమిత్తం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశానుసారంగా మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా…
బీహెచ్ఈఎల్ సర్కిల్ హెచ్.పి పెట్రోల్ బంక్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి మాల్ ను ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం, శాస్త్ర & సాంకేతిక శాఖ…
నదియా జిల్లాలోని కృష్ణానగర్లో రూ.15,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి Narendramodi.
మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క – సారలమ్మ జాతర ఒకటి అంటూ పీఎం మోదీ అన్నారు. ఈ జాతర భక్తి,…
రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనే ఆహ్వానితులకు ప్రత్యేకంగా ప్రసాదం బాక్స్లను సిద్ధం చేశారు అయోధ్య రామాలయ అధికారులు. ఇందులో లడ్డూలు, దీపపు కుందెతో పాటు ఏడు రకాల వస్తులు ఉంటాయి.
మైత్రి క్లబ్ 34వ సం.. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు పట్టణము యందు మైత్రి క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సార్ గ్రూప్ ఆఫ్ కంపెనీ…
గద్వాల శాసన సభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి.. వినతిపత్రం ఇచ్చిన 3 రోజుల లోపే స్పందించి ప్రిన్సిపాల్ ని నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర్ రాజా నర్సింహా…
సాక్షిత న్యూస్……… ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ… అశ్వారావుపేట మండలం లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు …ప్రజలకు ప్రతినిత్యం…
వికారాబాద్ జిల్లా దారూర్ జాతర ప్రారంభోత్సవం చేసిన బిషప్
4 ఎకరాలలో 3 కోట్ల 95 లక్షల రూపాయలతో, అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో నిర్మించిన మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభోత్సవం చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్…